పట్టణంలో యాంటీ రేబిస్ కార్యక్రమం నిర్వహణ

72చూసినవారు
పట్టణంలో యాంటీ రేబిస్ కార్యక్రమం నిర్వహణ
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ మధుసూదనాచారి ఆధ్వర్యంలో ప్రపంచ యాంటీ రేబిస్ దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ ఈ వ్యాధి కుక్కల కలవడం వల్ల మానవులకు సంక్రమిస్తుందని తెలిపారు. పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారులు గోడ పత్రికలను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్