చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఈనెల 14న ఉదయం 11 గంటలకు డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ సుధాకరయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సేవలపై ప్రయాణికులు తమ విలువైన సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు తమ సలహాలను 9100941850 నెంబర్ కు సమాచారం అందించాలన్నారు.