చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం వనమలదిన్నె పంచాయతీ. వి. కొత్తూరు గ్రామంలో కాపురం ఉంటున్న నరేంద్ర( 24) పై శివకుమార్, నవీన్ బుధవారం రాత్రి కర్రలతో దాడి చేయడంతో నరేంద్ర తలకు రక్త గయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి గాయపడ్డ నరేంద్రాను పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.