పుంగనూరు: కరెంట్ షాక్ కి గురైన వ్యక్తి

66చూసినవారు
పుంగనూరు పట్టణం శుభారం డిగ్రీ కళాశాల సమీపంలో ఆదివారం మామిడి చెట్టులో మామిడికాయలు కోస్తున్న వెంకటప్ప కుమారుడు సుబ్రహ్మణ్యం, 42 సంవత్సరాలు విద్యుత్ ఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే గమనించిన స్థానికులు సుబ్రహ్మణ్యం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

సంబంధిత పోస్ట్