పుంగనూరు: కర్ణాటక అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు

63చూసినవారు
పుంగనూరు: కర్ణాటక అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు
చిత్తూరు జిల్లా , పుంగనూరు నియోజక వర్గం, చౌడేపల్లి మండలం, కాగతి గ్రామానికి చెందిన ఆంజప్ప కుమారుడు యువ కిషోర్ వద్ద కర్ణాటక అక్రమ మద్యం 90 ఎంఎల్ 100 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు చౌడేపల్లి ఎస్సై నాగేశ్వరరావు శుక్రవారం రాత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పోలీసులకు సహకరించాలని, అదేవిధంగా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్