పుంగనూరు: నియోజకవర్గంలో వెల్లువెత్తిన నిరసనలు

80చూసినవారు
పుంగనూరు: నియోజకవర్గంలో వెల్లువెత్తిన నిరసనలు
సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై పోలీసు సోదాలు చేయడాన్ని నిరసిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర, జిల్లా కమిటీ ఆదేశాల మేరకు గురువారం పుంగనూరు నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా మండలాల్లోని ఎమ్మార్వో కార్యాలయాల వద్ద నిరసన చేపట్టి అనంతరం తహసిల్దార్లకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని జర్నలిస్టులు కోరారు.

సంబంధిత పోస్ట్