పుంగనూరు: పట్టణంలో సైనికులకు మద్దతుగా ప్రత్యేక పూజలు

85చూసినవారు
బిజెపి రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు పుంగనూరు పట్టణంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం బిజెపి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోరాడుతున్న సైన్యం, ప్రధానమంత్రి మోడీకి దైవ బలం ఆశీస్సులు ఉండేలా ప్రత్యేక అర్చనలు , పూజలు చేయించారు. కార్యక్రమంలో నాయకులు రాజారెడ్డి, నరసింహులు, జగదీష్, కుమార్ రాజా, నాన్న బాల కుమార్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్