పుంగనూరు: తొక్కిసలాట ప్రభుత్వం వైఫల్యమే: ఎంపీ

75చూసినవారు
తిరుపతి తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా శనివారం పుంగనూరు లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన ఘటన క్షమాపణలు చెప్పి సర్దుకునే అంత చిన్న విషయం కాదన్నారు. తొక్కిసలాటకు కారణమైన బాధ్యులపై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్