పుంగనూరు: షేర్ ఆటో బోల్తా పడి ఇద్దరికి గాయాలు

82చూసినవారు
పుంగనూరు: షేర్ ఆటో బోల్తా పడి ఇద్దరికి గాయాలు
పుంగనూరు మండల సమీపంలో గల పెద్దారి కుంట డీజే డాబా వద్ద గురువారం షేర్ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీనితో ఆటోలో ఉన్న ప్రయాణికులు గయపడ్డారు. వెంటనే స్థానికులు హైవే ఆంబులెన్స్ కు సమాచారం తెలిపారు. ఘటన స్థలానికి హైవే అంబులెన్స్ చేరుకుని గాయపడిన వెంకటరమణ(47)మనోజ్( 20)కు పైలట్ లక్ష్మీపతి , ఈ ఏంటి వెంకటేష్ ప్రధమ చికిత్స చేసి పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

సంబంధిత పోస్ట్