సోమల: ఆ తహసిల్దార్ పాస్ పుస్తకాలను తారుమారు చేశాడు

50చూసినవారు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం. వల్లిగట్ల పంచాయతీ. పుట్టా వారి పల్లి సమీపంలో గల వ్యవసాయ పొలం భూ వివాదంలో గత కొన్ని రోజులుగా దాయాదులు ఒకరిపై ఒకరు వాగ్వాదం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాధితుడు బాలాజీ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ గతంలో సోమల మండల తహసిల్దార్ గా విధులు నిర్వహించిన శ్యాంప్రసాద్ రెడ్డి, తదితరులు తమ సమీప బంధువుతో లాలూచీపడి పాస్ పుస్తకాలు తారుమారు చేశారని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్