టీటీడీ కళ్యాణ మండపం కోసం ఎమ్మెల్యే వినతి

69చూసినవారు
టీటీడీ కళ్యాణ మండపం కోసం ఎమ్మెల్యే వినతి
తిరుపతి జిల్లా సత్యవేడులో టీటీడీ కళ్యాణ మండపం పనులు త్వరగా ప్రారంభించాలని టీటీడీ ఈవో శ్యామల రావును ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. బుధవారం మధ్యాహ్నం తిరుపతిలోని టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కు కోనేటి చేరుకొని ఈఓకు వినతి పత్రం సమర్పించారు. ఈఓ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్