నాగలాపురం: శ్రీపల్లికొండేశ్వర స్వామి ఆలయంలో ఎస్ఈడీల ఏర్పాటు

65చూసినవారు
నాగలాపురం: శ్రీపల్లికొండేశ్వర స్వామి ఆలయంలో ఎస్ఈడీల ఏర్పాటు
సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లికొండేశ్వర స్వామి ఆలయంలో ఎస్ఈడీ టీవీలు ఏర్పాటు చేసినట్లు శుక్రవారం ఈవో లత తెలిపారు. నందీశ్వరుని అభిషేకాలు, ప్రతి గురువారం ప్రత్యేక అభిషేకాల నేపథ్యంలో భక్తుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. వీటి కోసం సుమారు రూ. 2. 45 లక్షలను దాతలు ఇచ్చినట్లు ఈవో తెలిపారు.

సంబంధిత పోస్ట్