పిచ్చాటూరు: అభివృద్ధి పనులను వేగవంతం చేయండి

52చూసినవారు
పిచ్చాటూరు మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎంపీడీవో మహమ్మద్ రఫీ మండల సర్వసభ్య సమావేశంలో శుక్రవారం పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంపీపీ రేఖ హరిచంద్ర రెడ్డి మాట్లాడుతూ. హైస్కూలు ఆవరణలో నిర్మిస్తున్న ప్రహరీ గోడను వంకరలు లేకుండా నిర్మించాలని కోరారు. ప్రస్తుతం కురుస్తోన్న వర్షాలకు సంక్రమించే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పీహెచ్సీ డాక్టర్ కోరారు.

సంబంధిత పోస్ట్