శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీకి చెందిన టీడీపీ కార్యకర్త గురుస్వామి ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆయనకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 3లక్షలు, పార్టీ ప్రమాద బీమా కింద రూ. 2లక్షలు మంజూరు చేయించారు. సంబంధిత చెక్కును గురుస్వామి కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు.