శ్రీకాళహస్తి : కేంద్ర మంత్రిని కలసిన ఎన్ ఎస్ ఎస్ బృందం

52చూసినవారు
శ్రీకాళహస్తి : కేంద్ర మంత్రిని కలసిన ఎన్ ఎస్ ఎస్ బృందం
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం ఎన్ ఎస్ ఎస్ బృందం కేంద్ర యూత్ అఫైర్స్ & స్పోర్ట్స్ మినిస్టర్ రక్ష నిఖిల్ ఖాడ్సేను బుధవారం రేణిగుంట విమానాశ్రయం లో కలిసి వారికి సాదరంగం స్వాగతం పలికారు. మంత్రి విద్యార్థులతో మాట్లాడుతూ రెగ్యులర్ గా జరుగుతున్న ఎన్ ఎస్ ఎస్ కార్యక్రమాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ ఆచార్య లలితకుమారి, ప్రోగ్రాం అధికారిని డాక్టర్ యువశ్రీ, వాలెంటీర్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్