ములకలచెరువు: "పెండింగ్ కేసులను నిర్లక్ష్యం చేయవద్దు"

84చూసినవారు
ములకలచెరువు: "పెండింగ్ కేసులను నిర్లక్ష్యం చేయవద్దు"
పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు దృష్టి సారించాలని ములకలచెరువు సీఐ లక్ష్మన్న సూచించారు. నెలవారీ సమీక్షలో భాగంగా మంగళవారం ములకలచెరువు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ములకలచెరువు, తంబళ్లపల్లి పెద్దమండ్యం పోలీస్ స్టేషన్ల ఎస్సై, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు తో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించి గ్రామాలలో గస్తీ పెంచాలన్నారు.

సంబంధిత పోస్ట్