తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

82చూసినవారు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
వేసవిని పురస్కరించుకుని గత కొన్నిరోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం మాత్రం ఈ రద్దీ సాధారణం స్థితికి చేరుకుంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. దర్శనం కోసం భక్తులు 22 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నార్నారు. కాగా గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.70 కోట్లు వచ్చిందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్