తిరుమల శ్రీవారి సేవలో మంత్రి పార్థసారథి దంపతులు

69చూసినవారు
తిరుమల శ్రీవారిని మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ముందుగా ధ్వజ స్తంభానికి మొక్కులు చెల్లించుకున్న మంత్రి అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. మంత్రికి రంగనాయక మండపం వద్ద వేదపండితులు ఆశీర్వచనం అందించి శ్రీవారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని బహూకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్