డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ఏ ప్రిల్l18న తిరుపతికి వెళ్లి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై ప్రచారం నేపథ్యంలో గోశాలను పరిశీలించనున్నారు. అధికారులను ప్రశ్నించి అవసరమైన సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం. గోశాల వివాదంతో రాజకీయ వేడి పెరిగింది. తిరుపతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.