తిరుమలలో భద్రతా దళాల 'ఏరియా డామినేషన్'

69చూసినవారు
తిరుమలలో భద్రతా దళాల 'ఏరియా డామినేషన్'
భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనివున్న నేపథ్యంలో శుక్రవారం తిరుమలలో ఏరియా డామినేషన్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా 130 మంది ఆక్టోపస్, పోలీసు, టీటీడీ నిఘా, భద్రత విభాగం, బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాల అధికారులు, సిబ్బంది నాలుగు బృందాలుగా విడిపోయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్-పాక్ వార్ నేపథ్యంలో భక్తుల్లో ధైర్యాన్ని నింపేలా ముందస్తు జాగ్రత్తగా ఏరియా డామినేషన్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్