తిరుమలలో భద్రత కట్టుదిట్టం

63చూసినవారు
తిరుమలలో భద్రత కట్టుదిట్టం
సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా పోలీసులు అప్రమత్తం అయ్యారు. తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేసారు. ఈ సందర్బంగా శుక్రవారం జిల్లా అధికారులతో ఎస్పీ హర్షవర్దన్ రాజు సమావేశం అయ్యారు. మధ్యాహ్నం నుంచి తిరుమలలో తనిఖీలు నిర్వహించనున్నారు భద్రతా బలగాలు.

సంబంధిత పోస్ట్