తిరుమల: టీటీడీ ఉద్యోగులకు హెల్మెట్ల పంపిణీ

63చూసినవారు
తిరుమల: టీటీడీ ఉద్యోగులకు హెల్మెట్ల పంపిణీ
తిరుమలలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో శనివారం ఛైర్మన్ బీఆర్ నాయుడు టీటీడీ ఉద్యోగులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ప్రయాణ సమయంలో సిబ్బందికి భద్రత కల్పించడంలో భాగంగా హెల్మెట్లు పంపిణీ చేశామని ఈ సందర్భంగా బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. గుంటూరుకు చెందిన జలాది రఘురామ్, ఢిల్లీకి చెందిన కేసీఎన్ హెల్మెట్ల తయారీ సంస్థ అధినేత నవీన్ ఈ హెల్మెట్ల పంపిణీకి ముందుకు వచ్చారన్నారు.
Job Suitcase

Jobs near you