తిరుపతి: గోశాలపై దుష్ప్రచారం చేస్తున్న భూమన

64చూసినవారు
తిరుపతి: గోశాలపై దుష్ప్రచారం చేస్తున్న భూమన
తిరుపతిలోని ఎస్వీ గోశాలపై భూమన కరుణాకర్ రెడ్డి అండ్ టీమ్ దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే పులివర్తి నాని మండిపడ్డారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ నీవా తుపాన్ సమయంలో 75ఆవులు మరణించాయని, చెవిరెడ్డి. చెరువును పూడ్చడం వల్ల నీరంతా గోశాలలోకి నీరు చేరి ఆవులు మరణిస్తే అప్పుడు భూమన నోరు తెరవలేదన్నారు. గత వైసీపీ హయాంలో పురుగుల దాణా, అక్రమాలు జరిగాయని అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు.

సంబంధిత పోస్ట్