తిరుపతి: టీటీడీ ఉద్యోగులకు హెల్మెట్ల పంపిణీ

71చూసినవారు
తిరుపతి: టీటీడీ ఉద్యోగులకు హెల్మెట్ల పంపిణీ
టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ బీ. ఆర్. నాయుడు శనివారం తిరుమలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో హెల్మెట్లు పంపిణీ చేశారు. చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమల నుండి తిరుపతికి వచ్చే టీటీడీ ఉద్యోగులకు ప్రయాణ సమయంలో భద్రత కల్పించడంలో భాగంగా హెల్మెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించామని అన్నారు. ఉద్యోగులకు హెల్మెట్లు పంపిణీ చేసేందుకు గుంటూరుకు చెందిన జలాది రఘురామ్, ఢిల్లీకి చెందిన నవీన్ ముందుకు వచ్చారని తెలిపారు.

సంబంధిత పోస్ట్