తిరుపతి: అర్థరాత్రి నుంచే హౌస్ అరెస్ట్ చేశారు

62చూసినవారు
తిరుపతి: అర్థరాత్రి నుంచే హౌస్ అరెస్ట్ చేశారు
టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు వస్తున్న వార్తలపై తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పందించారు. గురువారం ఎస్వీ గోశాలలో ఎస్పీ మాట్లాడుతూ, టీటీడీ గోశాలకు వెళ్లడానికి భూమనకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని ఎస్పీ స్పష్టం చేశారు. అయితే రెండు పార్టీల నేతలు ఒకేసారి వెళ్లకూడదని చెప్పామని, వ్యక్తిగత భద్రతా సిబ్బందితో భూమన వెళ్లవచ్చని సూచించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్