ఒక పక్క కూటమి ప్రభుత్వం సవాల్ విసురుతోందని, తాము ఛాలెంజ్ స్వీకరించి వస్తుంటే పోలీసులతో అడ్డుకుంటున్నారని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆరోపించారు. తామేం రాలేదంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. పోలీసులను తప్పించుకుని గోశాలకు వెళ్లగా. అడిగిన ప్రశ్నలకు వాళ్లు సమాధానం చెప్పలేకపోయారని ఆయన చెప్పారు.