వెంకటగిరి: ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా

56చూసినవారు
వెంకటగిరి: ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా
తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఆర్టీసీ డిపో వద్ద నేషనల్ మజ్జార్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంస్థ అధ్యక్షుడు పీవీ రావు అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. నైట్ ఆల్ట్ అలవెన్సులను సైతం రూ. 150 నుంచి రూ. 400 పెంచాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్