హంద్రీనీవా కాలువను పరిశీలించిన సీఎం చంద్రబాబు (వీడియో)

52చూసినవారు
AP: సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోని హంద్రీనీవా కాలువ విస్తరణ, లైనింగ్ పనులను పరిశీలించారు. అధికారులతో అడిగి కాలువ విస్తరణ పనులు తెలుసుకున్నారు. కాసేపట్లో జలవనరుల శాఖ అధికారులతో సమావేశమవుతారు. అలాగే ఛాయాపురం ప్రజలతో సమావేశమై మాట్లాడుతారు.

సంబంధిత పోస్ట్