అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్ (వీడియో)

64చూసినవారు
అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సాయశక్తులా పని చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘ఐదేళ్లుగా అధికార వ్యవస్థలేవి పనిచేయలేదు. విజయవాడలో వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇళ్లలోకి పాములు, తేళ్లు వస్తున్నాయని, కొన్ని చోట్ల ఆహారం అందట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. అధికారులు సాయశక్తులా పని చేయాలి. ఇవాళే జక్కంపూడిలో ఓ అధికారిని సస్పెండ్ చేశా. నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదు.’ అని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్