జమ్మూ కాశ్మీర్లో జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జవాన్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ ఘటన చాలా బాధాకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం రూ.5 లక్షల చెక్కును మంత్రి సవిత అందజేశారు.