‘ఏపీలో కూటమిదే అధికారం’

300354చూసినవారు
‘ఏపీలో కూటమిదే అధికారం’
ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారం చేపట్టనుందని మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ జోస్యం చెప్పారు. మైలవరంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది. ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వ పాలన చేపడుతోంది. వైసీపీలో ఎమ్మెల్యే అయినా.. వార్డు మెంబరైనా ఒక్కటే. ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పినా పార్టీ నుంచి బయటకు వచ్చా. రానున్న ఎన్నికల్లో కూటమిదే విజయం.’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్