దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. రామ్పూర్లోని 11 ఏళ్ల మూగ, చెవిటి దళిత బాలిపై అత్యాచారం జరిగింది. ఆ బాలిక మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోగా.. బుధవారం అక్కడి పొలాల్లో సృహతప్పి కనపించింది. ఆ సమయంలో ఆ బాలిక నగ్నంగా ఉండడంతోపాటు రక్తస్రావం అవుతోంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.