భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటిమట్టం

80చూసినవారు
భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
భద్రాచలం వద్ద గోదారి నీటిమట్టం గంటకు కనిష్ట స్థాయికి చేరుకుంటుందని సీడబ్ల్యుసీ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు 39.50 అడుగులు, 11 గంటలకు 35.70 అడుగులకు చేరుకుందని చెప్పారు. అటు గోదావరి వద్ద ఔట్ ఫ్లో 6,08,283 క్యూసెక్కులు ఉందన్నారు. కాగా ఇప్పటికే పరివాహక ప్రాంతాల్లో చాలా చోట్ల వరద తీవ్రత తగ్గడంతో, పునరావాస కేంద్రం నుంచి ప్రజలను వారి ఇళ్లకు పంపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్