తిరుమలలో మంత్రి ఆనంను నిలదీసిన భక్తులు (వీడియో)

76చూసినవారు
తిరుమలలో రా‍ష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఓ భక్తుడు మూడు రోజులుగా శ్రీవారి దర్శనం కాలేదని, వీఐపీలు మాత్రమే భక్తులా అంటూ శ్రీవారి దర్శనానికి వచ్చిన మంత్రిని నిలదీశాడు. తిరుమలలో సామాన్య భక్తులకు నరకం చూపిస్తున్నారని అన్నారు. పసి బిడ్డలు ఉన్నారు.. మంచి నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. గంటల తరబడి క్యూలైన్‌లో ఉన్నా ఆహారం అందలేదని, శ్రీవారి దర్శనం చేసుకోలేక పోతున్నామని భక్తులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్