'ప్రజలకు భూములు జగన్‌ తాత, నాన్న ఇచ్చారా?'

65చూసినవారు
'ప్రజలకు భూములు జగన్‌ తాత, నాన్న ఇచ్చారా?'
సీఎం జగన్‌ రాజకీయాల్లో ఉంటే ప్రజల బతుకులు దిగజారుతాయని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. "పట్టాదారు పాసు పుస్తకంపై జగన్‌ బొమ్మ పెట్టారు. ప్రజలకు భూములు జగన్‌ తాత, నాన్న ఇచ్చారా? ఆస్తి మీదా? జగన్‌దా? ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్టు తీసుకువస్తున్నారు. ఆ చట్టం అమలైతే మీ భూములు మీవి కావు. జాబు రావాలంటే బాబు రావాలి. గంజాయి కావాలంటే జగన్‌ ఉండాలి." అని రాయ‌చోటి స‌భ‌లో చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్