
పిఠాపురం: న్యాయవాదులకు రక్షణ కల్పించాలి
మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సుదర్శన్ రెడ్డిపై అనంతపురం జిల్లా లక్కిరెడ్డిపల్లి స్టేషన్ ఎస్ఐ కొండారెడ్డి ప్రవర్తించిన తీరును పిఠాపురంలో న్యాయవాదులు మంగళవారం ఖండించారు. అనంతపురం త్రీటౌన్ పోలీసులు తమ పరిధి దాటి సివిల్ వివాదంలో న్యాయవాది శేషాద్రి వివరణను పట్టించుకోకుండా వ్యవహరించారన్నారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలి. ఆలీ, రాజా, భాస్కరాచార్యులు తదితరులు పాల్గొన్నారు.