అమలాపురం: సాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

67చూసినవారు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చిట్ట చివరి ఆయకట్టు వరకూ పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరాకై వ్యవసాయ, జలవనరులు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మహేష్ సూచించారు. అమలాపురంలో కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో బుధవారం ఆయన సమావేశామయ్యారు. అధికారులు సమన్వయంతో కార్యాచరణ, ప్రణాళిక ద్వారా సాగు నీటి ఎద్దడి సమస్యలను పూర్తిగా అధిగమించాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్