అమలాపురం: యథావిధిగా పీజీఆర్ఎస్

51చూసినవారు
అమలాపురం: యథావిధిగా పీజీఆర్ఎస్
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సోమవారం  జరుగుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటలకు అమలాపురం గోదావరి భవనంలో ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పారు. ప్రజలు 1100 నెంబర్‌కు ఫోన్ చేసి తమ ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్