కోనసీమ కేంద్రం అమలాపురంలో ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు నిరసన చేశారు. నేషనల్ మజ్దాూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా నేషనల్ మజ్దాూర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ, 1/2019 సర్కులర్ అన్ని డిపోల్లో అమలు చేయాలన్నారు.