ర్యాలి జగన్మోహిని కేశవ స్వామిని దర్శించిన సివిల్ జడ్జి

54చూసినవారు
ర్యాలి జగన్మోహిని కేశవ స్వామిని దర్శించిన సివిల్ జడ్జి
ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో కొలువై ఉన్న జగన్మోహిని కేశవ స్వామిని మాడుగుల జూనియర్ సివిల్ జడ్జి లావణ్య కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్