కోనసీమ: విపస్యాన ధ్యానంపై అవగాహన

9చూసినవారు
కోనసీమ: విపస్యాన ధ్యానంపై అవగాహన
విపస్యాన ధ్యాన పద్ధతి పని ఒత్తిడిని తగ్గించి మనశ్శాంతిని పొందేందుకు ఎంతో ఉపయుక్తమని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం అమలాపురం కలెక్టరేట్ వద్ద ఎంఈఓలు, హెచ్ఎంలతో విపస్యాన ధ్యానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాలల్లో వయస్సు ఆధారంగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్