కొంకుదురు, బుడతలు మామిడి ప్రాంతాల్లో ఓ సినిమా షూటింగ్ శనివారం జరిగింది. ఈ చిత్రానికి నరేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు అజయ్ ఘోష్, నూతన హీరో తిరువీర్పై పలు సన్నివేశాలు చిత్రీకరించారు. పాయల్ హీరోయిన్గా, రఘుబాబు తదితరులు కూడా నటిస్తున్నారు. షూటింగ్ను చూడడానికి పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు.