దుప్పలపూడి: ఘనంగా దోర్లంబిక అమ్మవారి తీర్థ మహోత్సవం

74చూసినవారు
అనపర్తి మండలం దుప్పలపూడి లో దోర్లంబిక అమ్మవారి తీర్థ మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వెళ్లిన ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్