దోమాడ బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే

55చూసినవారు
దోమాడలో ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం ఇళ్ల పట్టాలను, ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సమక్షంలో నిత్యవసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం బాధితులను తప్పుదోవ పట్టించారని అన్నారు.

సంబంధిత పోస్ట్