విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో మంత్రి కందుల దుర్గేష్ ను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి కందుల దుర్గేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కందుల దుర్గేష్ ను సాలువ కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నేతలు, బీజేపీ, టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.