పార్టీలకతీతంగా పనిచేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి

64చూసినవారు
పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ పనిచేసే రాష్ట్రాన్ని కాపాడుకోవాలని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అనపర్తి మండలం రామవరం లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని పార్టీలు వారు కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటే రాబోయే తరానికి మేలు జరుగుతుందన్నారు. అసెంబ్లీ అంటే అందరి ఎమ్మెల్యేలకు సంబంధించిందని ఏ ఒక్క పార్టీకి సంబంధించినది కాదన్నారు. ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీకి రావాలని కోరారు.

సంబంధిత పోస్ట్