అయినవిల్లి: విఘ్నేశ్వరుడి ఆలయానికి భారీ విరాళం

80చూసినవారు
అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శనివారం ముంబయికి చెందిన దోనేపూడి జగదీష్ కుటుంబ సమేతంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అన్నప్రసాద ట్రస్ట్ నకు విరాళంగా రూ.1,00,000 ఆలయ అధికారులకు అందజేశారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి, శేష వస్త్రములతో సత్కరించి శ్రస్వామి వారి చిత్రపటం అందజేసారు.

సంబంధిత పోస్ట్