అయినవిల్లి విఘ్నేశ్వర స్వామికి రూ 4. 30 లక్షల ఆదాయం

55చూసినవారు
అయినవిల్లి మండలం అయినవిల్లిలో వేంచేసి ఉన్న విఘ్నేశ్వర స్వామి వారిని శనివారం భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. నేపథ్యంలో స్వామి వారికి భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా రూ 4. 30 లక్షల ఆదాయం లభించిందని ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. భక్తుల దర్శనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లుగా ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్