అంబాజీపేట: మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రకటన

67చూసినవారు
అంబాజీపేట: మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రకటన
అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా టీడీపీ సీనియర్ నాయకులు చిట్టూరి శ్రీనివాసును నియమిస్తూ అధిష్టానం నుండి బుధవారం సాయంత్రం ప్రకటన వెలువడింది. ఛైర్మన్ గా నియమితులైన ఆయనను పలువురు నాయకులు అభినందించారు. పి. గన్నవరం నియోజకవర్గంలో రెండు మార్కెట్ కమిటీలు ఉండగా దానిలో నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని ఇటీవల జనసేనకు కేటాయించారు.

సంబంధిత పోస్ట్