మామిడికుదురు: కాలువ గట్లు ఆధునీకరించాలి

77చూసినవారు
మామిడికుదురు మండలంలో పంట కాలువ గట్లు తెగి సాగునీరు వృధాగా డ్రైన్లోకి పోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మామిడికుదురు మండలం మామిడికుదురు పరిధిలోని కొర్లకుంట వెళ్లే మార్గంలో కాలువ గట్టు తెగిపోవడంతో తాత్కాలికంగా రక్షణ చర్యలు చేపట్టామన్నారు. అనేక ప్రాంతాల్లో గట్లు తెగిపోయాయని, గట్లను ఆధునీకరించాలని రైతులు శుక్రవారం డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్